శ్రీకాకుళం : నవంబర్ 14 : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి వెంకటేశ్వరావు ( నాని ) స్థానిక ఏడురోడ్ల జంక్షన్ లో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా పాల్గొన్నారు.
వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా ఇన్ చార్జ్ మంత్రి నాని